‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీకి ఇక్కడి అభివృద్ధిపై మాట్లాడే నైతికత లేదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ వ్య�