తమిళనాడు రాష్ట్రంలోని అలకగపురం, సేలంలో ఉన్న సెయింట్ జాన్స్ మెట్రిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఈనెల 13, 14వ తేదీల్లో నిర్వహించిన సీనియర్ ఇంటర్జోన్ జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడ�
జాతీయ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు చాంపియన్గా నిలిచింది. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 24-23తేడాతో కేరళపై గెలుపొందింది.
తైపీ వేదికగా జూన్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ సాఫ్ట్బాల్ టోర్నీకి ఆరుగురు ఎస్సీ గురుకుల విద్యార్థులు భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ సాఫ్ట్బాల్ సమాఖ్య గురువారం 16 మందితో భారత టీమ్ను ప్రకటించ�