Ken-Betwa River Linking: కేన్-బెట్వా నదీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి నూరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎన్నికల సీజన్ వచ్చిందంటే ప్రతి పార్టీ ఓ మ్యానిఫెస్టో విడుదల చేయడం ఆనవాయితీ. పార్టీ ఇచ్చే వాగ్దానాలన్నిటిని గుదిగుచ్చి అందులో ఏకరువు పెడతారు. ఇటీవలి కాలంలో మ్యానిఫెస్టోలకు అందమైన పేరు పెట్టడమూ చూస్తున
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�