తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని మళ్లీ సత్తాచాటింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియం వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో నందిని పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహి
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో యువ అథ్లెట్ మణికంఠ పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం జరిగిన పురుషుల 100మీ టర్ల రేసును 10.42 సెకన్లలో ముగించిన మణికంఠ టాప్లో నిలిచాడు.