దసరా పండుగనాడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిర్భావించిన టీఆర్ఎస్.. 14 సంవత్సరాలపాటు మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపించేలా పోరాడి స్వరాష్ర్టాన్ని సాధించుకొన్నది.
కేంద్రంపై సీఎం కేసీఆర్ చేసిన సింహగర్జన దేశమంతటా ప్రతిధ్వినించింది. రైతులకు ఉచిత కరెంటు హామీతో 2024లో బీజేపీ రహిత సర్కారును ఏర్పాటు చేస్తామన్న ఆయన సంకల్పం జాతిగుండెల్లో ప్రతిఫలించింది. దేశవ్యాప్తంగా పత్
చరిత్రను తిరగ రాయలేం కదా.. ఆలయం-మసీదు’ వివాదాలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు న్యూఢిల్లీ, మే 24: ఎప్పుడో దండయాత్రల సమయంలో ధ్వంసమైన ఆలయాల గురించి ఇప్పడు మట్లాడటంలో అర్థం లేదని ప్రముఖ ఆధ్మాత్మికవేత్త సద్గ