Nirmal : నర్సాపూర్ (జి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లో శుక్రవారం చోటుచేసుకుంది. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల జీవితం విషాదంగా ముగిసింది.
SSC Exams | గురువారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అధికారులు సన్నహాలు పూర్తి చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను పరీక్షల ప్యాడ్లను అందజేశార�