పాము కాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన సంగీత, గుండప్ప రెండో సంతానం రంజిత్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగత
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్ను స్కూల్కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర�