సాగర్ ఆయకట్టు భూములకు మూడు నాలుగు రోజుల్లో నీరందేలా చూస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య అన్నారు. నారాయణపురంలో సాగర్ కెనాల్ కింద వడలిపోతున్�
పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్