బొంరాస్పేట : గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా సంచుల్లో మట్టినింపి విత్తనాలు వేసే పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండ�
షాబాద్ : గ్రామాల్లో హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా చేపట్టాలని డీఆర్డివో జిల్లా అదనపు పీడీ నీరజ అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించా