విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
‘ఇంకెప్పుడు ఖాళీ చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయరా?. ముఖ్యమంత్రి చెప్పాక కూడా పట్టనట్టు వ్యవహరించడమేంది? ఇవీ తెలుగు యూనివర్సిటీ అధికారులపై సీఎంవో నుంచి వస్తున్న ఒత్తిళ్లు.
తెలుగు విశ్వవిద్యాలయం (నాంపల్లి) ప్రాంగణంలో ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు అంశం రచ్చకెక్కుతున్నది. ప్రైవేట్ మ్యూజియానికి యూనివర్సిటీని కేటాయించడం వివాదాస్పదమవుతున్నది.