ఈ నెల 2 నుంచి రూ.10 వసూలు.. విమర్శలతో వెనక్కు తగ్గిన అధికారులు వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. స�
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న 84 ఘాట్లకు కొత్తగా మరో ఘాట్ చేరనుంది. దీనికి ‘నమో’ ఘాట్గా నామకరణం చేశారు. ఈ ఘాట్ వద్ద రెండు చేతులు జోడించి నమస్కరించినట్టుగా మూడు శిల్పాలను ఏర్పాటు చ�