BRS Parliamentary Party | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై కేంద్రం రహస్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల కోసం నిర్వహించిన అ
దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార