నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.2 వేలు నెలకు 25కిలోల సన్నబియ్యం రామగిరి, ఏప్రిల్ 19 : ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం మంగళవారం నుంచి వారికి అందనున్నది. ప్రతి నెలా రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల సన
ఎండాకాలంలో ఈత సరదా చిన్నారులకు ప్రాణహాని కలిగిస్తున్నది. అప్పటివరకు ఆడతూపాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా నీటిలో పడి మృతి చెందారంటూ సమాచారం రాగానే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిల
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తుది పోలింగ్ శాతాన్ని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. మొత్తం 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగగా 86.18శాతం�
అడవిదేవులపల్లి, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏడో విడుత మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని 13నర్సరీల్�
ఈ సంవత్సరం భారీగాపెరిగిన అడ్మిషన్లు వాట్సాప్, ఆన్లైన్లో బోధన నేటి నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉమ్మడి జిల్లాలో పదిలో 4,575, ఇంటర్మీడియట్లో3,629 మంది చేరిక రామగిరి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లావ్యాప�
కట్టంగూర్(నకిరేకల్), 18 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఆయా పార్టీల నుంచి 195 మంది 305 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి
చిన్నారికి చికిత్స పేరుతో రూ.16.5 లక్షలు వసూలు సీసీఎస్ పోలీసులకు నల్లగొండ వాసుల ఫిర్యాదు బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస
నల్లగొండ : ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని.. పవర్లో ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేదు ఇప్పుడేం చేస్తారని రాష�
కాంగ్రెస్కు ఓటేస్తే కరువును ఆహ్వానించినట్లే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి తిరుమలగిరి (సాగర్) మండలంలో �
టీఆర్ఎస్ ప్రచారానికి భారీ స్పందన సాగర్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం కాంగ్రెస్ ప్రచారంలో సమన్వయలోపం వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం చార్జ్షీట్స్, మ్యానిఫెస్టోల చుట్టూ బీజేపీ నల్లగొండ ప
రూ.291 కోట్ల అదనపు టర్నోవర్ క్రాప్ లోన్ల పరిమితి గరిష్ఠంగా రూ.3లక్షలకు పెంపు త్వరలోనే మరిన్ని బ్రాంచీల ఏర్పాటుకు కసరత్తు డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ): న�
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,
ట్రాక్టర్| జిల్లాలోని దామరచర్ల మండలం శూన్యంపాడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు.