నల్లగొండ : ప్రాంతీయ వైద్య శాలల్లో స్టాఫ్ నర్సుల నియామకానికి తెలంగాణ వైద్య విధాన పరిషత్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నకిరేకల్ ప�
నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మురాల శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, 15, 16 వ వార్డుల టీఆర్�
సీఎం కేసీఆర్| ప్రముఖ పద్యకవి, రాష్ట్ర ప్రభుత్వ దాశరథి అవార్డు గ్రహీత తిరునగరి రామానుజయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన తిరునగరి సాహితీ సేవను సీఎం స్మరిం�
ఇద్దరు యువకుల మృతి | ల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో సోమవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. నార్కట్పల్లి - అద్దంకి రహదారిపై డివైడర్ను కారు ఢీకొట్టింది.
ప్రేమ వ్యవహారం| ఓ యువకుని ప్రేమ వ్యవహారం అతని తండ్రి మరణానికి దారితీసింది. ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుని తండ్రి మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా చింత
దామరచర్ల, ఏప్రిల్ 20: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వీర్లపాలెంలో
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోనూ రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచే షాపుల మూసివేత మొదలైంది. తొలి రోజు కావడంతో పోలీసులు దుకాణ
హాలియా, ఏప్రిల్ 20 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా 600 మందికి టెస్టులు నిర�
నిడమనూరు, ఏప్రిల్ 19 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పచ్చదనం, మెరుగైన పారిశధ్యంతో సుందరంగా.. అంతర్గత రోడ్లన్నీ సీసీగా మార్పు వైకుంఠధామం, రైతువేదికలు పూర్తి ఇంటింటికీ భగీరథ నీరు.. పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు �
జిల్లాలో రోజుకు 150కి పైగానే పాజిటివ్ కేసులు మరిన్ని కేసులు పెరుగొచ్చంటున్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక నల్లగొండ, ఏప్రిల్ 19 : మొదటి వేవ్లో ఎందరినో ఇబ్బందుల పాలు చేయడంతో పాటు మరెందరివో ప్రాణా�
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 19 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల