సూర్యాపేట పట్టణంలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి విస్తృతంగా పర్యటించారు. 15, 34వ వార్డుల్లో మూసీ, నాలాపై రూ. 54లక్షలతో నిర్మించనున్న బ్రిడ్జి, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన
మహానగరంతో పాటు శివారులోనూ ముంపు ముప్పునకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే బల్దియా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్