నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
నైనీ బొగ్గు టెండర్ల పంచాయితీ పక్కా కుట్రగా కనిపిస్తున్నదని, దొంగలకే తాళాలు ఇచ్చి విచారణ ఎలా చేస్తారని, సింగరేణి సంస్థ ఆఫీసర్తోనే న్యాయం ఎలా జరుగుతుందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ
సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మా�