నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన ‘నైని’ బొగ్గు గని అవినీతి పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర