స్మశాన వాటిక అందుబాటులో లేక నాయుడుపేట వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఖమ్మం రూరల్ తాసీల్దార్కు నాయుడుపేట కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రూరల్ తాసీల�
ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పునకు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
PEGEPL | రేవంత్ రెడ్డి సర్కారు అసమర్థత కారణంగా మరో కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతున్నది. దీన్ని తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ‘ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట�