దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధికి గీటురాయి ఏమంటే.. ఆయా దేశాల్లో, రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానమే. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగ
దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.