కోల్కతాలోని ఒక ప్రభుత్వ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 4 వేల ఈవీఎంలు దగ్ధమయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఈ ఈవీఎంలు వినియోగించారు. ఈ ప్రమాదంపై విపక్ష తృణమూల్ కా�
పశ్చిమబెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ బిల్డింగ్లో అనుకోకుండా మంటలు చెలరేగాయి. ఇందులో ఈవీఎంలతో పాటు ఇతర వస్తువులు కూడా కాలిపోయాయి.