ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
రై ల్వే పట్టాలపై చోటు చేసుకుంటున్న అనుమానాస్పద మరణాల కేసుల్లో రైల్వే పోలీసుల దర్యాప్తు లోతుగా ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జరుగుతున్న ఘటనల వెనుక అసలు కారణాలు వెలికి తీయకుండా దర్యాప్తు నామమాత్రంగా
Mysterious deaths | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని కాస్గంజ్ (Kasganj) జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేప�
Mysterious deaths | జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో హోంశాఖ ఆ�
Mysterious Deaths | కశ్మీర్ కొండల్లో జరుగుతున్న మిస్టరీ మరణాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణం కేంద్ర బృందం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.