ఇంఫాల్ : మయన్మార్ శరణార్థుల విషయంలో మణిపూర్ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. వివిధ సంస్థల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా ఉపసంహరించుకున్నది.
యాంగూన్: మయన్మార్లో సరిహద్దు గ్రామాలపై సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో వందలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని థాయ్లాండ్కు పారిపోతున్నారు. వీరంతా సల్వీన్ నది దాటి థాయ్లాండ్
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�