‘దుమ్ము, ధూళీ లేవకుండా రోడ్డుపై నీరు చల్లించండి మహాప్రభో.. ఇంట్లో ఉండలేకపోతున్నాం’ అంటూ రోడ్డుపై మంచం వేసి పడుకొని ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి పంచాయతీ �
నైరుతి రుతుపవనాలు ఈ నెల 9 లేదా 10న తెలంగాణలో ప్రవేశించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గత ఏడాది జూన్ 6న రాష్ట్రంలోకి వచ్చిన రుతుపవనాలు 9 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రుతుపవనాల రాక