Rythu Discom | రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యుత్తు వృథా అవుతున్నదని తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చౌర్యానికి గురవుతున్నదని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశ
వచ్చే జూన్ 2నాటికి రైతు డిస్కమ్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని రైతు డిస్కం చైర్మన్ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు.