మల్టి పర్పస్ రద్దు కోసం మే 19 నుండి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె, అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం �
పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాడుగా మారిన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, రాష్ట్ర అధ్యక�
తమ సమస్యలు పరిష్కంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాం డ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించారు.
భాక్రానంగల్ -దేశంలో నిర్మించిన మొదటి, అన్నింటికన్నా ఎత్తయిన ప్రాజెక్టు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. అయినప్పటికీ హిమాచల్ప్రదేశ్ కూడా లబ్ధిపొందుతున్నది. -సట్లెజ్ నదిపై భాక్రావద్ద
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ| దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూ