గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అంతటా బీజేపీ వేవ్ కనిపించినా, మైన్పురి లోక్సభ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా ఎస్పీ కంచుకోటను బద్ధల�
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా శనివారం మరణించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా �