సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.
సౌదీ బస్సు ప్రమాద ఘటనపై (Saudi Bus Accident) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారుల
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగింది. మక్కా యాత్రకు వెళ్లిన (Umrah Pilgrims) భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో 42 మంది సజీవ దహనమయ్యారు.