పంటచేను వణికింది.. అన్నంగిన్నె తొణికింది. హరిత సూర్యుడు అస్తమించాడని మట్టిపువ్వు
బెంగటిల్లింది. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎంఎస్ స్వామినాథన్�
చెన్నై: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్ సతీమణి మీనా స్వామినాథన్ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 88 ఏళ్లు. శిశు విద్యా రంగంలో ఆమె నిపుణురాలు. కార్యకర్త కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయ�