భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున్న ఆం
మధిర నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, ఐటీ హబ్ నిర్మాణం కోసం ఇప్పటికే భూమిని గుర్తించామని డిప్యూటీ సీఎం మల్లు భట్ట విక్రమార్క అన్నారు.