మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ ఆలోచన విరమించుకొని, వెంటనే అక్కడి నుంచి పరిశ్రమను తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర�
కాలుష్య కారక ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను ఇక్కడి మూసివేసి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మ�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్రెడ్�