బంజారాహిల్స్, జూన్ 20: కోర్టు ఆదేశాలు ఉన్నాయని నమ్మిస్తూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 30కోట్లు ఉంటుందని అధికారుల
నిలువ నీడ కల్పించేందుకు దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని జీహెచ్ఎంసీలో ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు ఆరోపించారు.