చెట్ల ప్రాముఖ్యత చాటేలా వేసే కార్టూ న్లు (ట్రీటూన్స్) సమాజానికి ఎంతో మేలు చేస్తాయని గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్ చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ్ ప్�
Cartoonist Mrityunjay | నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ్ ప్రతిభకు అరుదైన గౌరవం లభించింది. మన జీవితంలో చెట్ల ప్రాముఖ్యతను తెలపడంతో పాటు వృక్ష సంరక్షణకై జనాల్లో చైతన్యం నింపేలా ఆయన వేసిన కార్టూన్లను ప్రతిష్టా�