నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో సంక్షేమం, అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి పారదర్శక పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఎంప�
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగుపై నోవార్టీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు సోలక్పల్లి గ్రామానికి చెందిన యాభై మంది మహిళా రైతులు బుధవారం బయలుదేరి