‘రేఖానాయక్.. నువ్వు సీం కేసీఆర్ వల్లే ఎమ్మెల్యే అయినవ్.., జడ్పీటీసీగా ఉన్న నిన్ను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపించిన్రు.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.., అ లాంటి నాయకుడుని పట్టుకొని దుర్భాషలాడడం సమంజసం క�
గిరిజన రైతుల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని ఐటీడీఏ పీవో బాజ్పాయ్ అన్నారు. స్థానిక కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న బూత్ కమిటీలతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని దంతన్పెల్లి, దొంగచి�