విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలని జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని ఆదర్శ క్రీడాపాఠశాల మైదానంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్
జిల్లా కేంద్రంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అక్షింతల శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా సాగింది. రామనామంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మార్మోగాయి.