ఉపాధిహామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పీడీ కె. నవీన్కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన 13వ విడుత సామాజ�
దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం నర్సింహ్మయ్య మూడో వర్ధంతి సందర్భంగా వేంపాడు స్టేజీ వద్ద నోముల నర్సింహ్మయ్య విగ్రహానికి
ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. మండలంలోని పార్వతీపురంలో రెండో రోజు కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.