ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ పొలాల్లో పంట కుంటలు నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి అన్నారు. జూలూరుప
ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప