చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపా�
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని చుంచుపల్లి మండలంలో విజయవంతం చేయాలని ఎంపీడీఓ సీహెచ్ సుభాషిని సిబ్బందికి సూచించారు. గురువారం చుంచుపల్లి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారుల సమావేశంలో ఆమె మా�