భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల ఎంపీడీవో ఆఫీసులు పాత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లోని
ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సాధారణ ప్రజలనే కాకుండా, పంచాయతీ కార్యదర్శులను సైతం వణికిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎలాంటి పర్మిషన్ కావాలన్నా వారి చేయి తడపన
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్ర�
పదవిలో ఉన్నా, లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 3 కోట్లతో నిర్మించనున్న ఎంపీడీవో, తహసీల్దార్ �