ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెట్టరా పేరు అమరావతి’, లేదా పిలువరా ‘క
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాల నిరసనలతో తొలి రోజు సోమవారం పార్లమెంట్ అట్టుడికింది.
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? ఏ హక్కుతో గాంధీభవన్కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్�