YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజనిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�