AP News | మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలనే హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ పండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Double Murder: తల్లిని, ఆమె లవర్ను చంపాడు కొడుకు. వారి మృతదేహాలతో పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడతను. ఈ ఘటన హర్యానాలోని సిర్సాలో జరిగింది.
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి | వరంగల్ రూరల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరకాల మండల కేంద్రంలోని వికాస్ నగర్లో రాకేశ్ అనే యువకుడు కుటుంబ సభ్యులపైనే కత్తితో దాడి చేశాడు.