హుస్సేన్సాగర్ వేదికగా ఆదివారం ముగిసిన మాన్సూన్ రెగెట్టా జాతీయ చాంపియన్షిప్లో తెలంగాణ యువ సెయిలర్లు లావేటి ధరని, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత పసిడి పతకాలతో మెరిశారు.
Monsoon Regatta | మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమరవెల్లి దీక్షిత తమ తమ విభాగాల్లో పసిడి పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు.