Black Money Scam | ‘ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు ఇస్తాం.. బ్లాక్ మనీని వైట్గా మారుస్తాం’ అంటూ అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సత్తుపల్లి �
రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ మొదలైన మొదటి రోజే న్యూఢిల్లీలో చాలాచోట్ల గందరగోళం నెలకొంది. మంగళవారం చాలామంది ప్రజలు బ్యాంకులకు వెళ్లడంతో భారీ క్యూ లైన్లు కనిపించాయి.