ప్రధాని మోదీ ఈనెల 30న సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్టు �
తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకి స్కూల్ పిల్లలను సమీకరించడం వివాదాస్పదంగా మారింది. సోమవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా విద్య�