సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో ఈనెల 23 నుంచి పట్టాలెక్కనున్న మల్టీ మోడల్ ట్రైన్ సర్వీసు (ఎంఎంటీఎస్) నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 కంటే ముందుగా జారీ చేసిన సీ�
నేటి నుంచి పటాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు | సుమారు 15 నెలల తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు బుధవారం పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు ట్రైన్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది.
సికింద్రాబాద్ : జూన్ 23 నుండి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు సేవలు పాక్షికంగా ప్రారంభం అవుతున్నాయి. మార్చి 2020లో ఎంఎంటీఎస్ రైలు సేవలు రద్దైన కారణంగా సీజన్ టికెట్ కలిగిన ప్రయాణికులు కొందరు తమ టికెట్�
ఏడాదిన్నర తర్వాత పట్టాలెక్కనున్న లోకల్ రైళ్లు తొలుత పది సర్వీసులు.. మిగతావి దశలవారీగా.. ఉదయం 7.50 గంటలకు ఫలక్నుమా నుంచి తొలి ట్రైన్ ఫలక్నుమా – లింగంపల్లికి 6 సర్వీసులు లింగంపల్లి – హైదరాబాద్కు 4 సర్వ�