సైదాబాద్ : మహిమగల కరణ్బాగ్ మల్లన్న స్వామి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం సైదాబాద్ కరణ్బాగ్కాలనీలో మల్లిఖార్జున స్వామి ఆలయంలో మల్లన్నస్వామి కల్యాణోత్సవం అత్యంత భ�
వనస్థలిపురం : దేశంలోనే వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసి�