ఎల్బీనగర్ : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయుత లభిస్తోందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శనివారం బహుదూర్పురాకు చెందిన మహ్మద్ షహర్యారుద్దీన్కు సీఎం రిలీఫ్ ఫండ�
మన్సూరాబాద్ : వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు సేవలందించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంహీత