భద్రాచలం కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం మేజరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి ఎంపిక విషయంలో తనదే నిర్ణయం అనేలా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మాజీ ఎమ్మ�
పేద, బడుగు బలహీనవర్గాల రైతుల భూ సమస్యల పరిష్కారం భూ భారతి చట్టం ద్వారా లభించనుందని భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన