Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం నిర్వహించిన జయంతి �
Gangadhara | గంగాధర మండలం నర్సింహులపల్లిలో సోమవారం నిర్వహించిన శ్రీ లక్ష్మినర్సింహాస్వామి, శ్రీసీతరామస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.